నేషనల్
గాలిస్తాం.. అనుమతించండి.. చైనా అధికారులను అభ్యర్థించిన సద్గురు
టిబెట్లోని గ్యిరాంగ్ ప్రాంతంలో సంభవించిన వరదల్లో గల్లంతైన కైలాష్ మానస సరోవర్ యాత్రికుల ఆచూకీ కోసం ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు.