తిరుపతి
తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 34 మందికి జరిమానా
తిరుపతిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్కు పాల్పడిన 34 మందికి రూ.3.40 లక్షల జరిమానా విధించారు.