ప్రకాశం
వైసీపీ నాయకులకు మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్!
మంత్రి సవిత వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.