ఏలూరు
భార్య కోసం అత్తవారింటికి వెళ్తూ.. లారీ ఢీకొని వ్యక్తి మృతి
ఆషాఢ మాసం ముగిసిన తర్వాత భార్యను తీసుకురావడానికి అత్తవారింటికి వెళ్తున్న తోరంగి నాగ కిరణ్ (27) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
ఆషాఢ మాసం ముగిసిన తర్వాత భార్యను తీసుకురావడానికి అత్తవారింటికి వెళ్తున్న తోరంగి నాగ కిరణ్ (27) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.