జిల్లాల వార్తలు

భార్య కోసం అత్తవారింటికి వెళ్తూ.. లారీ ఢీకొని వ్యక్తి మృతి
ఏలూరు

భార్య కోసం అత్తవారింటికి వెళ్తూ.. లారీ ఢీకొని వ్యక్తి మృతి

📅 27 ఆగస్టు 2026 👁 1

ఆషాఢ మాసం ముగిసిన తర్వాత భార్యను తీసుకురావడానికి అత్తవారింటికి వెళ్తున్న తోరంగి నాగ కిరణ్ (27) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

Konaseema Fishermen: గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం.. 10 రోజుల ఉత్కంఠకు తెర
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ

Konaseema Fishermen: గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం.. 10 రోజుల ఉత్కంఠకు తెర

📅 27 ఆగస్టు 2026 👁 1

Seven Missing Konaseema Fishermen Found: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ దొరికింది.

సాదిక్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలి.. బీజేపీ
అనకాపల్లి

సాదిక్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలి.. బీజేపీ

📅 27 ఆగస్టు 2026 👁 1

కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని ఎలమంచిలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్రకు బుధవారం వినతి పత్రం అందించారు.

ఐఫోన్ కొనివ్వలేదని 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య
విశాఖపట్నం

ఐఫోన్ కొనివ్వలేదని 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య

📅 27 ఆగస్టు 2026 👁 1

AP: విశాఖలోని కంచరపాలెం ధర్మనగర్‌లో విషాదం చోటుచేసకుంది. ఐఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తర్వాత కొంటానని చెప్పడంతో బాలిక ఈ దారుణానికి పాల్పడిందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చింతపల్లిలో రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
అల్లూరి సీతారామరాజు

చింతపల్లిలో రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

📅 27 ఆగస్టు 2026 👁 1

గూడెం కొత్తవీధి: స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఆగస్టు 28న విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ వై.విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు.

సోషల్ వెల్ఫేర్ స్కూల్ ని సందర్శించిన ఎస్సీ కమిషన్ సభ్యులు
పార్వతీపురం మన్యం

సోషల్ వెల్ఫేర్ స్కూల్ ని సందర్శించిన ఎస్సీ కమిషన్ సభ్యులు

📅 27 ఆగస్టు 2026 👁 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని పి. ఎన్.