వైసీపీ నాయకులకు మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్!
మంత్రి సవిత వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మంత్రి సవిత వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బీటెక్ చదివిన సూరవరపు షకీనా(24) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం సోమవారం హైదరాబాదు వెళ్లారు.
వైసీపీ నాయకులకు మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్!
ఆషాఢ మాసం ముగిసిన తర్వాత భార్యను తీసుకురావడానికి అత్తవారింటికి వెళ్తున్న తోరంగి నాగ కిరణ్ (27) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
AP: మంత్రి సవిత వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
AP: మంత్రి సవిత వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Seven Missing Konaseema Fishermen Found: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ దొరికింది.
కాకినాడలోని సూర్యారావుపేట బీచ్ లో శనివారం సాయంత్రం గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని ఎలమంచిలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్రకు బుధవారం వినతి పత్రం అందించారు.
AP: విశాఖలోని కంచరపాలెం ధర్మనగర్లో విషాదం చోటుచేసకుంది. ఐఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తర్వాత కొంటానని చెప్పడంతో బాలిక ఈ దారుణానికి పాల్పడిందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గూడెం కొత్తవీధి: స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఆగస్టు 28న విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ వై.విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని పి. ఎన్.